ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది

70చూసినవారు
ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలసి బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్