ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

1881చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో యం. ఏ నసీర్ ఇఫ్తార్ విందులో సోమవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతించి సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్