పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

59చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
హుజురాబాద్ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్స్ లో నిర్వహించిన కరీంనగర్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఒడితల ప్రణవ్, కాంగ్రెస్ నేత రాజేందర్ తో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్