ఉగాది శుభాకాంక్షలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

564చూసినవారు
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మంగళవారం ఉగాది పర్వదినని పురస్కరించుకొని ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వేములవాడ రాజన్న ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, రైతన్నల పాడిపంటలు సమృద్ధిగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్