దర్శనం ఎలా అయింది: ఈవో వినోద్ రెడ్డి

72చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్న భక్తులతో ఆదివారం వినోద్ రెడ్డి మాట్లాడారు. దర్శనం ఎలా జరిగింది ఎక్కడి నుంచి వచ్చారని తెలుకున్నారు. ఈవో క్షేత్రస్థాయిలో క్యూలైన్లతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్