అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

566చూసినవారు
అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనునిత్యం రాజన్న ఆలయం ముందు ఉండే అభాగ్యులకు, నిరుపేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. సోమవారంతో 1077 రోజులకు చేరుకుందని ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ తెలిపారు. ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని తెలిపారు. స్వచ్ఛందంగా సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్