వేములవాడలో నేడు సద్దుల బతుకమ్మ

54చూసినవారు
రాజన్న సిరిసిల్లజిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ నేపథ్యంలో మంగళవారం మున్సిపల్ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంగమ్మ తల్లిని మూలవాగులోని బతుకమ్మ తెప్పపై అమ్మవారిని ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ. 30లక్షల రూపాయలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అద్దుల బతుకమ్మను విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్