సిరిసిల్ల: టీచర్ పై పాక్సో చట్టం క్రింద కేసు నమోదు

67చూసినవారు
సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లో గల గర్ల్స్ హై స్కూల్ సోమవారం జిల్లా షీ టీం సిబ్బంది మహిళ చట్టాలపై, షీ టీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొంత మంది విద్యార్థులు షీ టీం సిబ్బంది వద్దకు వచ్చి నరేందర్ అనే టీచర్ కొద్ది రోజులుగా క్లాస్ రూమ్ లో విద్యార్థునుల పట్ల బ్యాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. వెంటనే టీచర్ నరేందర్ పై పోక్సో కేసు నమోదు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్