రాజన్నను దర్శించుకున్న జెడ్పి చైర్పర్సన్ అరుణ

65చూసినవారు
రాజన్నను దర్శించుకున్న జెడ్పి చైర్పర్సన్ అరుణ
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని రాజన్న సిరిసిల్ల జెడ్పి చైర్పర్సన్ అరుణ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేసి వేదోక్త ఆశీర్వచనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్