'కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భగమే'

71చూసినవారు
'కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భగమే'
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా అన్నారు. ఆదివారం ఆయన బెంగళూరులో జరిగిన రాజ్యాంగ, జాతీయ ఐక్యత సమావేశం-2024 కార్యక్రమంలో ఈ మేరకు ప్రసంగించారు. 'కశ్మీర్‌ని రక్షించుకోవాలి. మతం మనల్ని విభజించదు. ఏకం చేస్తుంది. మనం ముందుకెళ్లాలంటే, దేశ సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొవాలి. నేడు ప్రజాస్వామ్యం విస్మరిస్తే భవిషత్యులో పశ్చాత్తాపడాల్సి ఉంటుంది' అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్