తొలిసారి ఓటు వేసిన KCR మనవడు హిమాన్షు

55చూసినవారు
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు హిమాన్షు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన బాధ్యతను తాను వినియోగించుకున్నట్లు హిమాన్షు తెలిపారు.

సంబంధిత పోస్ట్