ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన విషయం బయటపడింది. ఈ కేసులో
కేసీఆర్ పాత్రను ఈడీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లిక్కర్ స్కాం గురించి ఆయనకు ముందే తెలుసని పేర్కొంది.
కేసీఆర్ అధికారిక నివాసంలోనే కవిత తన టీం సభ్యులను పరిచయం చేశారని వెల్లడించింది. వ్యాపారం గురించి వారి వద్ద వివరాలు
కేసీఆర్ తెలుసుకున్నారని తెలిపింది.