కోర్టుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

4237చూసినవారు
కోర్టుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
కోర్టుకు వెళ్లే ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నా జీవితం దేశానికి సమర్పితం. నేను లోపల ఉన్నా, బయట ఉన్నా దేశం కోసం పని చేస్తుంటా' అని చెప్పుకుంటూ కోర్టు లోపలికి వెళ్లిపోయారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టిన ఈడీ లిక్కర్ కుంభకోణం కోసులో కీలక సూత్రధారి కేజ్రీవాల్ అని ఆరోపించింది. ఈ కేసులో మరింత విచారించేందుకు ఆయనను 10 రోజుల పాటు రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరింది.

సంబంధిత పోస్ట్