బాత్రూంలో మృతదేహాం

49687చూసినవారు
భద్రాద్రి రామాలయ సీఆర్ఓ కార్యాలయం పైఅంతస్తులో ఉన్న బాత్రూంలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతుడు ఖమ్మం పట్టణానికి చెందిన జాఫర్ గా గుర్తింపు. అతను రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల్లో టైల్స్ వేసే పనికి వచ్చాడు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో భద్రాచలం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్