5సంవత్సరాలు రైతులను దగాచేసి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం

63చూసినవారు
ఖమ్మం నగరంలోని వ్యవసాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం తుమ్మల నాగేశ్వరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారం దక్కక కొంతమంది ఆందోళన చెందుతున్నారన్నారు. దేశంలో రైతు గురించి మాట్లాడండి అని పార్టీ ఈ రాష్ట్రంలో ముసలి కన్నీళ్లు కారుస్తుందన్నారు. గత ఐదు సంవత్సరాలలో రైతులను దగా చేసిన మీరు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 31 వేల కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడం కష్టమైనా చేశామన్నారు

సంబంధిత పోస్ట్