మధిర ఏఐఎస్ఎఫ్ నాయకున్ని అరెస్టు చేసిన పోలీసులు

79చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా సోమవారం సచివాలయం ముట్టడి కార్యక్రమంకి వెళ్తున్న మధిరకి చెందిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్