రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: భట్టి

64చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం వారి కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత ఎన్నికలలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గురువారం రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్