చికిత్స పొందుతూ మహిళ మృతి

51చూసినవారు
చికిత్స పొందుతూ మహిళ మృతి
నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాకు చెందిన సీపీఎం నాయకురాలు భూక్యా సరోజిని(58) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. గిరిజన సంఘం నాయకుడు భూక్యా కృష్ణ -సరోజిని దంపతులు ఇటీవల బైక్ పై వెళ్తుండగా నేలకొండపల్లి మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. అప్పటి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా సరోజిని సోమవారం మృతి చెందింది. పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్