అమ్మగూడెంలో బాణామతి కలకలం

62చూసినవారు
నేలకొండపల్లి మండలం అమ్మగూడెంలో రోడ్డు ప్రక్కన ఉన్న సిమెంట్ బిల్లల తయారీ ఫ్యాక్టరీలో బాణామతి కలకలం సృష్టించింది. శుక్రవారం ఇస్తరాకులో పసుపు, కుంకుమ నిమ్మకాయ వేసి సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ ముందు గుమ్మం వద్ద పెట్టారు. దీనితో ఫ్యాక్టరీ యజమాని భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో బెంబేలెత్తిపోతున్న సదరు వ్యక్తి ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్