నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

57చూసినవారు
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పాలేరు రిజర్వాయర్ వద్ద చేపల పిల్లల స్టాక్ పాయింట్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమలాయపాలెంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు.

సంబంధిత పోస్ట్