తిరుమలాయపాలెంలో వరుస చోరీలతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు

76చూసినవారు
తిరుమలాయపాలెంలో వరుస చోరీలతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
నిర్మానుష్య ప్రాంతాల్లో, ఇండ్లు, పెట్రోల్ బంకులు, వాహనాలలో డీజిల్, మహిళల మెడలో బంగారు ఆభరణాలు టార్గెట్ చేస్తూ ఒక దొంగల ముఠా తిరుగుతున్నట్లు సమాచారం. ఒక సంవత్సర కాలంలో దుండగులు వందల సంఖ్యలో చోరీకి పాల్పడ్డారు. రెండు రోజుల సమయంలో మూడు చోట్ల చోరీలు చేశారు. తాళ్లచెరువులో బంగారు ఆభరణాలు, ఏలువారి గూడెం విద్యుత్తు ట్రాన్స్ఫర్ లో కాపర్ వైర్, తిరుమలాయపాలెం గ్రామంలో ఓ ఇంట్లో నగదుతో పాటు పలు వస్తువులు ఎత్తుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్