వన మహోత్సవంలో ప్రజలు భాగస్వాములు కావాలి: మట్టా

50చూసినవారు
వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ అన్నారు. శనివారం సత్తుపల్లిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో దయానంద్ పాల్గొని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రజలు మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలని, మొక్కల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్