గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటాం: సీఐ

75చూసినవారు
ఛత్తీస్ ఘడ్ నుంచి ఆంధ్రా, తెలంగాణ వైపు అక్రమంగా తరలించే గంజాయి రవాణాను అడ్డుకుంటామని సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం తెలిపారు. గురువారం పెనుబల్లి రింగ్ సెంటర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో వాహనాలు తనిఖీ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 6ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరైన పత్రాలుంటేనే వాహనాలతో రోడ్డుపైకి రావాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్