కాంగ్రెస్ లో చేరిన కారేపల్లి మైనార్టీ నాయకులు శంషుద్దీన్

69చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన కారేపల్లి మైనార్టీ నాయకులు శంషుద్దీన్
కారేపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ బిఆర్ యస్ మైనార్టీ నాయకులు శంషుద్దీన్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి. దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పగడాల మంజుల, మండల పార్టీ అధ్యక్షులు చంద్రప్రకాష్, మైనార్టీ సెల్ నాయకులు తాజుద్దీన్, నాయకులు సురేందర్ మనియార్, పాటి నరసయ్య, మేదర టోనీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్