కామేపల్లి సొసైటీలో విత్తనాల కొరత

61చూసినవారు
కామేపల్లి సొసైటీలో విత్తనాల కొరత
కామేపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్లో వడ్ల విత్తనాల కొరత ఏర్పడింది. రైతులు నాలుగు రోజులుగా సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సొసైటీలో విత్తనాలు అయిపోయాని సిబ్బంది రైతులను వెనక్కి పంపుతున్నారు. విత్తనాల కొరత ఏర్పడిందా లేకా సరఫరాలో సొసైటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహం ఏర్పడుతుంది. సొసైటీలో విత్తనాలు లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్