లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్‌రెడ్డి

80చూసినవారు
లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్‌రెడ్డి
18వ లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా కిషన్‌ రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్