జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలకు 24 మంది విద్యార్థుల ఎంపిక

56చూసినవారు
జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలకు 24 మంది విద్యార్థుల ఎంపిక
కొమురంభీం జిల్లా కేంద్రంలోని పిఎం తెలంగాణ మోడల్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే కేంద్ర ప్రభుత్వ ప్రతిభా ఉపకార వేతనాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ బుధవారం తెలిపారు. ఈ సంవత్సరం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు మెరిట్ ఆధారంగా చోటు సాధించారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

సంబంధిత పోస్ట్