టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిని కలిసిన జర్నలిస్టులు

574చూసినవారు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిని కలిసిన జర్నలిస్టులు
ఆసిఫాబాద్ జిల్లా శనివారం జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్టులు కలెక్టర్ వద్ద ధర్న కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను అక్రమ కేసులను అరికట్టాలని, జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కలిసి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని వాటిని పరిష్కరించాలని విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్