సైబర్ నేరాలకు చెక్ పెడదాం

58చూసినవారు
సైబర్ నేరాలకు చెక్ పెడుదామని కొమురంభీం జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. ఆసిఫాబాద్లోని వొడ్డెపల్లి గార్డెన్స్ లో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు వివరించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్