జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

78చూసినవారు
జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
ఎగువ ప్రాంతంలో ఉదృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులలో వరద నీరు విపరీతంగా చేరారు. ఇదే విధంగా వరద కొనసాగితే మన జిల్లాలో ఉన్నటువంటి ఆడా ప్రాజెక్టు యొక్క గేట్లను ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉన్నందున దిగువన ఉన్న ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్