24న మోటార్ సైకిల్ల వేలం పాట

1541చూసినవారు
24న మోటార్ సైకిల్ల వేలం పాట
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ఈనెల 24న బుధవారం ఉదయం 10 గంటలకు మోటార్ సైకిల్ ల వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీ. ఐ శ్యాముల్ జాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం అక్రమ రవాణా కేసుల్లో పలు సందర్భాల్లో మోటార్ సైకిల్ పట్టుబడగా వాటిని అధికారులు వేలంపాట ద్వారా విక్రయిస్తున్నారు. వేలంపాటలో పాల్గొనే వ్యక్తులు 50 శాతం డబ్బులను డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్