బీఎస్పీ నుండీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణి గ్రామ నాయకులు

79చూసినవారు
బీఎస్పీ నుండీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణి గ్రామ నాయకులు
సిర్పూర్ మండలం కర్ణి గ్రామానికి చెందిన పలువురు బీఎస్పీ నాయకులు శనివారం అంబేద్కర్ సంగం ప్రెసిడెంట్ మారుతి సెక్రటరీ దుర్గం శంకర్, హనుమంత్ సజాన, దాదాపు 20 మంది సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ రావి శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమములో సిర్పూర్ ఇన్ ఛార్జ్ ఎంపీపీ సత్యం, నాయకులు సమీర్, మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్