మహాత్మునికి నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం నాయకులు

346చూసినవారు
మహాత్మునికి నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం నాయకులు
కాగజ్ నగర్, గాంధీ చౌక్ లో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్య్రం అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొంగ సంపత్ కుమార్ సోమవారం అర్పించినారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు వంగరి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్