పాదపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

65చూసినవారు
పాదపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
రామానుజ చినజీయర్ స్వామి వారి పాదపూజా కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొని పవారి మంగళ శాసనాలు తీసుకున్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ జీయర్ స్వామి వారి పాదపూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గురువారం బద్రి యాత్రకు బయలుదేరనున్న స్వామి వారిని సేవించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్