‘బాబు నుంచి షర్మిలకు రూ.60 కోట్లు’

1076చూసినవారు
‘బాబు నుంచి షర్మిలకు రూ.60 కోట్లు’
టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రూ.60 కోట్లు వెళ్లాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది. చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రధారులు. వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయ కోణం లేదు. మరో సంబంధం ఉంది. సునీత, రాజశేఖర్ రెడ్డికి నార్క అనాలసిస్ టెస్టులు చేయాలి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్