దూకుడు పెంచిన ED

83చూసినవారు
దూకుడు పెంచిన ED
గత పదేళ్లలో ED దూకుడు పెంచింది. మన్మోహన్ పాలనలో 1,797 కేసులు నమోదు కాగా, ప్రధాని మోదీ హయాంలో 5,155 కేసులు నమోదయ్యాయి. అప్పుడు 29 మందిని అరెస్ట్ చేస్తే.. ఇప్పుడు 755 మందిని అరెస్ట్ చేసింది. ప్రధాని మోదీ పాలనలో రూ.1,21,618 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. యూపీఏ హయాంతో పోల్చితే ఎన్డీయే పాలనలో 86 రెట్లు ఈడీ సోదాలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్