బైక్ చోరీ సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు

52చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని భట్ పల్లీ చౌరస్తాలో గల ఎక్స్‌ప్రెస్ బీస్ కోరియర్ కార్యాలయం వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు బైక్ ను చోరీ చేసి పారిపోయారు.
ఆ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఒకరు ముందు గా వచ్చి చాకచక్యంగా బైకును దొంగలించగా మరొకరు అతని వెంట ఉన్నట్టు సీసీ ఫూటేజ్ లో రికార్డ్ అయ్యింది. బాదితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్