హైదరాబాద్ లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, తండ్రి మాజీ మంత్రివర్యులు ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, మంచిర్యాల భాజపా జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.