నాటుసారాయిపై ఎక్సైజ్ పోలీసు అధికారుల విస్తృత దాడులు

1904చూసినవారు
నాటుసారాయిపై ఎక్సైజ్ పోలీసు అధికారుల విస్తృత దాడులు
కొమురంభీం జిల్లా ఎక్సైజ్ అధికారి బీ. జ్యోతి కిరణ్, కాగజ్‌నగర్‌ డిఎస్పి కరుణాకర్ అద్వర్యంలో దహెగాం, కౌటాల, చింతలమానేపల్లి మండలంలోని లంబడిహెట్టి, గుప్పుగూడెం, రణవెల్లి, మర్రిపల్లి, కల్వడ గ్రామాల్లో మంగళవారం దాడులు నిర్వహించారు. 60 లీటర్ల నాటుసారాయి స్వాదీనపరుచుకొని 4000 లీటర్ల బెల్లం పానకం ద్వoసం చేసి అరుగురిపై కేసులు నమోదుచేసినట్టు ఎక్సైజ్ సీఐ తెలిపారు. దాడులలో ఎక్సైజ్ సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్