దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత

63చూసినవారు
చతిస్గడ్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు శుక్రవారం కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్