మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు

1939చూసినవారు
భద్రాచలం ఏఎస్పీ ఎదుట ఛత్తీస్గడ్ రాష్ట్రం కిష్టారం స్టేషన్ పరిధిలోని తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు, పుట్టపాడు గ్రామాల నుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో మిలీషియా డెప్యూటి కమాండర్, కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న ఆరుగురు భద్రాచలం ఏఎస్పీ పరితోజ్ పంకజ్ ఎదుట జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో ఆదివారం లొంగిపోయారు. అట్టి వివరాలను ఏఎస్పీ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్