జాతీయ పతాకావిష్కరణ చేసిన వ్యవసాయ శాఖా మంత్రి

72చూసినవారు
తెలంగాణా ప్రజా పాలన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెం ప్రగతి మైదానంలో మంగళవారం అమరవీరుల స్థూపంకు పులమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రకాశం మైదానంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్