పాల్వంచలో వినూత్న నిరసన

3252చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపు వైపు దూసుకుపోతుండటంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్వంచలో సీలింగ్ ఫ్యాన్ కు వైసిపి రంగులు అద్ది, కిందపడేసి కాలుతో తన్నుతూ నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్