ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అనారోగ్యానికి గురైన
20మందికి సీఏంఆర్ఏఫ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఎంపీ రవిచంద్ర గురువారం అందజేశారు. కొత్తగూడెం గ్రామాలకు చెందిన 20మందికి సీఏంఆర్ఏఫ్ ద్వారా 5లక్షల 85వేల రూపాయలు మంజూరు అయినా చెక్కులను పంపిణి చేశారు.