స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

68చూసినవారు
జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మండలం రామచంద్ర ఆర్ట్స్&సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హి సేవ 2024 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం మెగా శ్రమదానం నిర్వహించారు. చెత్తను తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్తను సేకరించడానికి సంచులు ఎలా వాడాలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్