కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి వ్యవహారం అత్యంత విచారకరం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని బి ఆర్ ఎస్ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దౌర్జన్యం ప్రజాస్వామ్యం పై దాడిగా పేర్కొన్నారు.
పార్టీ మారిన వ్యక్తి ప్రభుత్వ అండ తో రౌడీయిజం చేశారని, ప్రభుత్వ వైఫల్యంగా సీయం రేవంత్ బాధ్యత వహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్