ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

72చూసినవారు
కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట రాజివ్ ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం నిరసన దీక్షలు చేపట్టారు. డిమాండ్ల పరిస్కారం కొరకు నిరవధిక సమ్మెకు దిగారు. అవుట్సోర్సింగ్ విధాన రద్దు చేసి తమను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించి జీవో నెంబర్ 60 ప్రకారం తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమకు హెల్త్ కార్డులు అందించాలని, భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్