గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

1577చూసినవారు
ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి కలిమెల బ్లాక్ పాపులురు చింతగునల్ గ్రామానికి చెందిన మూడ కార్తీక్, మూడ వెంకట్రావు బ్యాగుల్లో గంజాయిని తీసుకుని విజయవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో శనివారం పాల్వంచ సి-కాలనీ గేటు కారుషెడ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎస్ఐలు రాము, స్వప్నలకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. వారి బ్యాగుల్లో 7. 50లక్షల విలువైన 30 కేజీల గంజాయి లభ్యమైంది. వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్