గణేష్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు

81చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ ఆలయమైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం (గణేష్ టెంపుల్) లో మంగళవారం పౌర్ణమి సందర్భంగా స్వర్ణ దుర్గ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, చండీహోమం తదితర ప్రత్యేక పూజలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సులోచన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్