ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్

546చూసినవారు
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని ఏ.ఆర్.ఓలు, ఆర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్